మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య త్రీవమైన దృష్ట్యా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తూ వాటర్ ట్యాంకర్ల యజమానులు ధరలు పె�
దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా పదేండ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని.. ట్యాంకర�