ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ఘటనలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మానవపాడు, దేవరకద్ర మండలాల్లో ట్రావెల్ బస్సులను, లారీ,ట్రక్కు ఢీకొని ప్రమాదానికి గురికాగా, అచ్
హైటెక్ హంగులతో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని డ్రైవర్లు, ఫిట్నెస్ లేని బస్సులను నడిపిస్తూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ప�