ఉద్యోగుల పని సమయం దాటిన తర్వాత విధి నిర్వహణకు సంబంధించిన ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్కు హాజరు కాకుండా నిరోధించే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టార�
లోక్సభలో 10% స్థానాలను 35 ఏండ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.