గడిచిన నెలకుగాను రూ.3,496 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని ఎన్సీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో రూ.2,684 కోట్ల విలువైన ఆర్డర్ బిల్డింగ్ డివిజన్ నుంచి రాగా, రూ.538 కోట్ల విలువైన ఆర్డర్ ఎలక్ట్రికల్ డివిజన
ఎక్సైజ్ శాఖను బురిడీ కొట్టించి ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా వంద పెట్టెల మద్యాన్ని అమ్మేసి సొమ్ము చేసుకున్న ఉదంతం శుక్రవా రం వెలుగులోకి వచ్చింది. బగ్గా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెల�
ఎమ్మెల్యే కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్కు చెందిన లైఫ్స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని రామ్ నరేంద్ర గురువారం బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఓ ఆస్పత్రికి పని నిమిత్తం వచ్చారు.