ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్నదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు.
ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కే మల్లికార్జున్రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కే శారద, ఆర్థిక కార్యదర్శి
బన్సీలాల్పేట్, జూలై 28: ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం-తెలంగాణ, నూతన కార్యవర్గాన్ని బుధవారం పద్మారావునగర్లోని రాష్ట్ర కార్యాలయంలో ఎన్నుకున్నారు. అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్యకు అనుబంధంగా పనిచేస్తున్�