రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు గుడి ఆవరణే దిక్కయ్యింది. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడంతో ఇటీవల దానిని
ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సర్కారు గతేడాది తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లల్లో మౌలిక భాషా, గణితంపై పట్టు సాధించే�