కాగజ్నగర్లో పులి మృతి చెందిన ఘటనపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఎద్దును చంపిందన్న కోపంతోనే విషప్రయోగం చేసి పులిని హతమార్చినట్లు విచారణలో ముగ్గురు అంగీకరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిప�
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి క్యాబినెట్ సెక్రటేరియట్ ఓ లేఖను రిలీజ్ చేశారు. అత�