తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకూ పల్లె ప్రకృతి వనంతో పాటు 10 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ పాలనలో వాటికి రక్షణ కరువైంది.
26 పంచాయతీల్లో 3 లక్షల మొక్కల ప్లాంటేషన్ ఆదర్శంగా నిలుస్తున్న కరంజి(టీ) బృహత్వనం భీంపూర్, డిసెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టిన పల్లెప్రకృతివనాలు గ్రామాలకు వన్నె తెస్తున్న
స్థలాల గుర్తింపు పూర్తి.. త్వరతగతిన పనులు చేపట్టేందుకు చర్యలు మేడ్చల్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంపునకు మరిన్ని బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బృ�
కీసర, జూలై 17: గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదానికి చిరునామాగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. మండల పరిధిలోని భోగారంలో పల్లె ప్రకృతివనాన్ని శనివారం పరిశీలించ
6 వేల ఎకరాల్లో ఏర్పాటు పూర్తయిన స్థలాల గుర్తింపు త్వరలో పనులు ప్రారంభం హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లెలు, పట్టణా