చాందిని చౌదరి, వశిష్టసింహా, భరత్రాజ్, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యేవమ్'. ప్రకాష్ దంతులూరి దర్శకుడు. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడ�
Yevam | ఈ పాశ్చాత్య పోకడలో తెలుగుదనం వున్న సినిమాలు, తెలుగు వారి సంప్రదాయాలు చూపించే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. తాజాగా యేవమ్ చిత్రంలో తెలంగాణ ఒగ్గు కథ కల్చర్ని హైలైట్ చేస్తూ, తెలంగాణ సంస్కృ�