CM KCR | ప్రస్తుతం వ్యవసాయం, విద్యుత్ రంగాలపైనే కేంద్రం కన్నువేసిందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. కేంద్రం విధానాలపై కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర
cm kcr | 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన లఘు చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘24 గంటల రైతు వద్ద
విద్యుత్తు సంస్కరణలపై కేంద్రం వెనుకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికీ మోసపూరితమైనవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించినందునే బీజేపీ సర్క�