కృష్ణా ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించేంది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వమని తెలిపారు.
పోతిరెడ్డిపాడు నుంచి జలాల అక్రమ తరలింపు రెండేండ్లలోనే 308 టీఎంసీలు బేసిన్ అవతలికి.. ఈ ఏడాది ఇప్పటికే 25 టీఎంసీలు మళ్లించిన ఏపీ సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ అవసరాలకు కష్టం కేంద్ర జల్శక్తి శాఖ, కేఆర్ఎంబీకి త�
KRMB | కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్కు నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదే�