కరోనా తగ్గుముఖం పట్టడంతో చిత్రసీమలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. షూటింగ్లు యథావిధిగా జరుగుతున్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాల్లో తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఇటీవలకాలంలో అగ్రహీరోలు
జైపూర్, ఏప్రిల్ 29: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కరోనా సోకింది. తనకు లక్షణాలేమీ లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహి