Vattinagulapally | దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని వట్టినాగులపల్లి బాధితుడు సతీశ్ షా తెలిపారు. 1968 నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పొంగులేటి హర్ష రెడ్డి వచ్చి రోడ్డుకు స్థలం ఇవ్వాలని అడిగాడని చెప్�
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష కబ్జా బాగోతం మరోసారి బయటపడింది. 300 కోట్ల వట్టినాగులపల్లిలోని 20 ఎకరాల ప్రైవేటు స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.