Jawan killed | పోలింగ్ బృందాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఐఈడీని పేల్చడంతో ఒక జవాన్ మరణించాడు. (Jawan killed) ఛత్తీస్గఢ్లోని బింద్రానవగఢ్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఆ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జ
హిమాచల్ప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను ఓ ప్రైవేటు వాహనంలో తరలించడం కలకలం రేపింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొన్నది.