న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నించారు. ఏకంగా రాహుల్ గాంధీనే ఆయన టార్గెట్ చేశారు. గడిచిన పదేళ�
ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు