చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య జరిగి పది నెలలు గడిచింది. ఇప్పటి వరకు హంతకుల జాడ లేకపోవడంతో అందరూ పోలీసుల వైపే చూస్తున్నారు. రాష్ట్రస్థాయి
త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు పెరిగిపోయాయని సీపీఐ(ఎం) నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. ‘2018 ఎన్నికల తర్వాత బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి అధికారంలోకి వచ్చింది.