కంటోన్మెంట్ ఆయుధాల చోరీ కేసు మిస్టరీ వీడడంతో అక్కడున్న రోడ్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోడ్లను తిరిగి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మల్కాజిగిరి పోలీస్ కమిషన�
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్'లో భాగంగా బుధవారం నేరేడ్మెట్లోని మల్కాజిగిరి సీపీ కార్యాలయంలో కమిషనర్ బి.సుమతి నేతృత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.