నిబంధనలు ఉల్లఘించి నిరసన ర్యాలీ చేపట్టిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నారాయణపేట జిల్లా కోస్గిలో మీడియాతో మాట్లాడుత�
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.