పోలేపల్లి ఎల్లమ్మ సిడె ఉత్సవం కనులపండువగా సాగింది. తెలంగాణతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరాగా.. వారి సమక్షంలో వేడుక ఆధ్యంతం ఆనంద భరితంగా జరిగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని
దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవా రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అత్యం త వైభవంగా జరిగింది. ఎల్లమ్మ తల్లీ మమ్మల్ని చల్లంగ చూడు అంటూ మేళతాళాలు