పోక్సో నేరాలు, లైంగిక దాడులకు వన్స్టాప్ సెంటర్లుగా భరోసా కేంద్రాలు నిలిచాయని డీజీపీ రవిగుప్తా, రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖా గోయల్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 8 భరోసా కేంద్రాలను అందుబా�
లైంగికదాడి కేసులు, పోక్సో నేరాలను నిరూపించేందుకు పక్కా ఆధారాలు ఉండాలని, వాటితోనే కోర్టులో శిక్ష ఖరారు అవుతుందని, ఆ మేరకు అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఉమెన్ సేఫ్ట�