చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం చేనేత సంఘాల నాయకులు, కార్మికులు సంఘటితంగా ప్రభుత్వాలపై ఉద్యమించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గంజ అంజయ్య, చింతకింది మల్లేశం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి �
యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు భూదాన్ పోచంపల్లిలో చేనేత వస్త్రాలు సిద్ధమయ్యాయి. పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అమ్మవారికి రెండు పోచంపల్లి ఇకత్ పట్టు చీరెలు.