ఢిల్లీ,జూలై:హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.హైతీ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ �
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బస్సులు, జేసీబీ ఢీకొన్న ఘటనలో 17 మంది మృతి చెందగా.. 24 మందికిపైగా గాయపడ్డారు.