Motkupalli Narsimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదిగల ఉనికి లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.
జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నది. దిన దినం అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తు�