హౌసింగ్ బోర్డుకు చెంది న ప్లాట్లు, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల బహిరంగ వేలం ద్వారా రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరినట్టు బోర్డు వైస్చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. మొత్తం 14 ఆస్తులకు బౌరంపేటలోని భూమి, బాచుపల్లి�
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్ల�