బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబాంగ్ ఢిల్లీ మరో విజయాన్ని నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 52-35తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వ�
జైపూర్పై గెలుపు ఢిల్లీ, పట్నా ముందంజ ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ఒంటరి పోరాటానికి సమిష్టితత్వానికి మధ్య జరిగిన పోరులో ఐకమత్యానిదే పైచేయి అయింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా గురు�
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పోటీలకు వేళయైంది. బెంగళూరు వేదికగా డిసెంబర్ 21 నుంచి ఎనిమిదో సీజన్ పోటీలు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈసారి లీగ్ను ఒకే నగరానికి పరిమితం చేసినట్లు నిర�
చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది ప్రొ కబడ్డీ లీగ్ (PKL 2021). క్రికెట్ మేనియాలో ఉన్న భారత అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచింది ఈ లీగ్.