ఈ నెల 7న జరిగిన లోక్సభ మూడో విడత ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడో విడత 68.4 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇప్�
Polling | సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశలో 11 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు మంగళవారం జరిగిన పోలింగ్ లో 61.45 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.