చారిత్రక కట్టడం తాజ్మహల్ను చూసి పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మంత్రముగ్ధుడయ్యారట. తాజ్ను చూడగానే ‘తాజ్ మహల్ను ఎవరు డిజైన్ చేశారు..?’ అని మొదట ప్రశ్నించారట.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్తో బాధపడుతున్న ఆయన.. దుబాయ్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం స్పందించింది. ముషారఫ్ వెంటిలేటర్పై కూడా లేరని, ఆస్పత్రిలో చికిత్స మాత్రమే పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేర�
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో దుబాయ్లో ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన్ను.. పలుమార్లు వెంటిలేటర్పై ఉంచాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ