విరేచనాలతోపాటు కడుపునొప్పితో ప్రైవేట్ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చెందాడు. ఆస్పత్రి నిర్వాహకుడైన ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ సంఘటన యాదగిరిగు�
సింగరేణి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన బుర్రా తుకారాం (38) కొంతకాలం క్రితం అన
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందా డు. కీసర సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. నాగారం మున్సిపల్ పరిధిలోని సుర్వీ బాబ య్య ఫంక్షన్ హాల్ వద్ద షియా శరన్రాయ్ (37) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా అతివేగంగ
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదు నిమిషాలకే టిప్పర్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరపట్నం మండల తాడికల్లో సోమవారం ఘటన జరుగగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్ర�