తాము అధికారంలోకి రాగానే వృ ద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే ఆసరా పింఛన్లను పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పవర్లోకి రాగానే ఆ మాటే మరిచిపోయారు.
Pension Hike | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.2 వేల పింఛన్ను రూ.4వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. రూ.4వేలు ఉన్న దివ్యాంగుల పింఛన్ను రూ.6వేలకు పెంచుతామని చెప్పింది. ఈ హామీల�