భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకానికి ప్రచురణ సంస్థగా ఉన్న ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’కు ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ బుధవారం నో�
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం అసలు ముద్రణకే వెళ్లలేదని ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.