బీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డిపై శనివారం పెట్టిన ఆవిశ్వాసం వీగిపోయింది. మూడు నెలల కిందట తొమ్మిది సభ్యులు అవిశ్వాసం ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు విన్నవించడంతో ప్రతాప్రెడ
పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన గుడిపల్లిని ప్రభుత్వం కొత్త మండలంగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.