ఐపీఎల్కు తామేమీ తక్కువకాదని గొప్పలకు పోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆరంభానికి ముందే తత్వం బోధపడినట్టుంది. గతంలో ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే ఈ లీగ్
టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశను కూడా దాటని తమ జట్టు ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలకు ఉపక్రమించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.