అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ విరాళం అందించారు.
మొహాలీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడనున్న ప్రతిష్ఠాత్మక వందో టెస్టు ఖాళీ మైదానంలోనే జరుగనుంది. కెరీర్లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన విరాట్.. వచ్చే నెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరు
త్వరలో కేంద్రం నుంచి మూలధన సాయం న్యూఢిల్లీ, మార్చి 12: రిజర్వ్ బ్యాంక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) కింద ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో రూ.14,500