అహ్మదాబాద్: కోల్కతా నైట్రైడర్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. పంజాబ్ కింగ్స్తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 124 పరుగుల ఛేదనలో రాహుల్ త్రిపాఠి(41: 32 బంతుల్లో 7ఫ�
అహ్మదాబాద్: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 124 పరుగుల ఛేదనలో ఆరంభంలోనే కోల్కతా నైట్రైడర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ బౌలర్ల ధాటికి 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. హెన్రిక్స్
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ మరోసారి పేలవ ప్రదర్శన చేశారు. నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో బ్యాట్స్మెన్ మరోసారి చేతులెత్తే�
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది. కమిన్స్ వేసిన ఆరో ఓవర్లో కేఎల్