రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి హుస్నాబాద్లో శంఖారావం పూరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.