ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల రూపురేఖలు మారాయని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ద
ముందస్తు ప్రణాళికతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించిందని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భ