పాస్పోర్ట్ సేవా ప్రోగ్రాం-వెర్షన్ 2.0లో భాగంగా భారత్లో సరికొత్త, అప్గ్రేడ్ చేసిన ‘ఈ-పాస్ట్పోర్ట్'లను తీసుకురాబోతున్నామని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
పాస్పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ఈ నెల 27 నుంచి 2 వారాలపాటు రోజుకు 500 చొప్పున అదనంగా అపాయింట్మెంట్లను పెంచుతున్నట్టు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసర
ఈ నెల 25న పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సేవల్లో అంతరాయం ఏర్పడింది. శనివారం పాస్పోర్ట్ సేవా కేంద్రాలు వారి కోసం ప్రత్యేక సేవలు అందిస్తాయని, 25వ తేదీ నాటి దరఖాస్తుదారులు ఈ సేవల�