ప్రపంచ పాస్పోర్టు సూచికలో భారత్ ర్యాంకు దిగజారింది. ఐదు పాయింట్లు తగ్గి 85వ స్థానంలో నిలిచింది. సింగపూర్ వరుసగా రెండోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ విడుదల చేస
వార్షిక పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 199 దేశాల జాబితాలో గత ఏడాది 138 స్థానంలో ఉన్న భారత్ ఈసారి 144వ స్థానంలో నిలిచింది.