రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచి.. సంక్షోభం నుంచి రైతులను బయటపడేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. మంగళవారం వైవీ కృష్ణారావు భవన్
Pashya Padma | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకే ప్రయోజనమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ ఆరోపించారు. రైతులకు, కార్మికులకు, నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు.
రైతు, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీని ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్ పశ్య పద్మ పిలుపునిచ్చారు.