Bihar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పార్టీ జెండాలతో బీహార్లోని పాట్నాలో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. నిరసన ర్యాలీ భారీ విధ్వంసానికి దారి తీసింది.
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నగరంలో ఫ్లెకీలు, పార్టీ జెండాలు ఏర్పా టు చేసేందుకు అనుమతివ్వాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేను కోరారు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. పల్లెలు, పట్టణాల్లో వెలసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, జెండాలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు రాగా, వారు వెంటనే రంగంలో