శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్ర స్వామికి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు.
Srisailam | ఈ రోజు అమావాస్య కావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీబయలు వీరభద్రస్వామికి గురువారం సాయంత్రం విశేష అర్చన నిర్వహించినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.