ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది.
శ్రీరామనవమికి భద్రాచలం (Bhadrachalam) ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జర�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో సోమవారం హోలీ పర్వదినం రోజు డోలోత్సవం కార్యక్రమాన్ని అర్చకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి తిరువారాధన, తిరుకల్యాణ మహోత�