పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు బాధాకరం, ఆయన తెలివితక్కువతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మె�
నాడు ప్రధాని మోదీ.. నేడు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా తమ విద్వేషాన్ని వెళ్లగక్కారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉద్యమసారథి కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల పాటు శా�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ విషం చిమ్మడం మానడం లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ, ఆంధ్రా విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక
Navneet Rana | హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు.
అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని,