కుభీర్, ఆగస్టు 31: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి బీ గ్రామానికి చెందిన నలుగురు రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
RajaRajeshwara Jathara | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (బీ) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల వేడుకలు, జాతర ఆనవాయితీగా వస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడు�