పాట్నా: ఒక మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి రసాయనాల్లో కరిగించేందుకు ప్రయత్నించగా పేలుడు జరిగింది. దీంతో పోలీసుల రంగప్రవేశంతో అసలు గుట్టు రట్టయ్యింది. బీహార్
హైదరాబాద్ : గతవారం నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసులో పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను సయీద్ మహహ్మద్ అలీ(22), మృతుడి భార్య రూబీన�