‘దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్' అంటే దేవకార్యం, పితృకార్యాల్లో అశ్రద్ధ పనికిరాదని, పితృకార్యం అంటే శ్రాద్ధాది కర్మలేనని తైత్తిరీయ ఉపనిషత్ బోధిస్తుంది. పూర్వం విష్ణుదత్తుడు అనే దత్తాత్రేయ భక్తు
‘పరమాత్మ యజ్ఞమయుడు. ఈ లోకంలో మానవుడు ఎటువంటి పుణ్యకర్మలు చేస్తాడో, అటువంటి కర్మలకు తగిన పుణ్య లోకాలను మరణానంతరం పొందుతున్నాడు’ అని పై శ్లోకానికి భావం. దేవేంద్రుడిని ‘శతక్రతువ’ని గౌరవంగా సంబోధిస్తారు. అ�