అక్రమాలకు పాల్పడిన, పాల్పడుతున్న పలు పారాబాయిల్డ్ రైస్ మిల్లుల యాజమాన్యాలు భారీ దోపిడీకి తెరలేపుతున్నట్లు తెలుస్తున్నది. రెవెన్యూ రికవరీ యాక్ట్లోని లొసుగులను అదునుగా చేసుకొని వందల కోట్ల రూపాయలను �
కస్టం మిల్లింగ్ రైస్ తనిఖీల్లో భాగంగా మరో ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయి. నాగారం మండలం ఈటూరు వద్ద గల రఘురామ ఫార్బాయిల్డ్ రైస్మిల్లులో అధికారులు తనిఖీలు చేసి ధాన�
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయిస్తే ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి.