ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ సర్వేను పక్కాగా చేయాలని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు కార్యదర్శి సెక్రటరీలను ఆదేశించారు. మండలంలోని లక్ష్మీపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్�
గ్రామపంచాయతీల్లో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు అన్నారు. గురువారం కిష్టంపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ అధ్యక్షతన నిర్
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం వేలాల గ్రామ పంచాయతీని అధికారులతో కలిసి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.