చెరువుల్లో నీటి చుక్క లేక భూగర్భ జలాలు అప్పుడే అడుగంటడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సామల మురళికి చెందిన వ్యవసాయ పొల�
రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టా