పామాయిల్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా సమీకృత వ్యవసాయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని నాబార్డు డీడీఎం సత్యనారాయణ అన్నా రు. మండలంలోని సింగారెడ్డిపాలెం, మాచారం గ్రామాల్లో పామాయిల్ తోటలను శ
సమీకృత వ్యవసాయానికి పామాయిల్ తోటలు ఎంతో ఉపయోగకరమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.శ్రీధర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మాచారంలో సాగు చేసిన పామాయిల్ తోటలను సందర్శించి మాట్లాడారు.